• Home » Case

Case

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్‌లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.

High Court: విజయసాయిరెడ్డి కుమార్తె  కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. హైకోర్టు ఆరా..

High Court: విజయసాయిరెడ్డి కుమార్తె కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. హైకోర్టు ఆరా..

విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..

Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!

Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!

కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్‌ తిన్నారు.

Raghu Rama Case: ఎమ్మెల్యే రఘురామ కేసులో ట్విస్ట్..

Raghu Rama Case: ఎమ్మెల్యే రఘురామ కేసులో ట్విస్ట్..

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసును ప్రభుత్వం ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.

AP News: సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్.. కేసు నమోదు..

AP News: సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్.. కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అంగతకుడు చేసిన పోస్టు కలకలం రేపింది. ఈనెల 4న స్వామివారి బ్రహ్మోత్సవాల తొలిరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

KTR: సీఎంపై పరువునష్టం దావా వేస్తా..

KTR: సీఎంపై పరువునష్టం దావా వేస్తా..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై, రాష్ట్ర మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు.

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

కుటుంబంపై, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,

MUDA Case: సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

MUDA Case: సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్‌ పిటిషన్‌ తిరస్కరణ

తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్‌ పిటిషన్‌ తిరస్కరణ

బిల్కి్‌సబానో కేసులో ముద్దాయిలను ముందస్తుగా విడుదల చేయడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను సమీక్షించాలని కోరుతూ గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి