• Home » Case

Case

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

కుటుంబంపై, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,

MUDA Case: సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

MUDA Case: సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్‌ పిటిషన్‌ తిరస్కరణ

తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్‌ పిటిషన్‌ తిరస్కరణ

బిల్కి్‌సబానో కేసులో ముద్దాయిలను ముందస్తుగా విడుదల చేయడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను సమీక్షించాలని కోరుతూ గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన  బాధితురాలి లాయర్

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్

హైదరాబాద్: యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376,,354, 328 కింద కేసు నమోదు చేశారు.

Damodara: మాపై కేసులు ఎత్తేయండి..

Damodara: మాపై కేసులు ఎత్తేయండి..

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రతిగా ఆ ప్రభుత్వం మాపై కేసులు పెట్టింది.

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

Jethwani: జిత్వానీ కేసులో అనేక ములుపులు..

Jethwani: జిత్వానీ కేసులో అనేక ములుపులు..

అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు అనేక ములుపులు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపీయస్ అధికారులే కాదు... ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ పేరు బయటకొచ్చింది. ఉన్నతాధికారులు ఆదేశించడం..‌ చట్ట విరుద్దమైనా రెచ్చిపోవడం ఆ మహిళా ఎస్ఐ తీరు..

Phone Tapping Case: భుజంగరావుపై మరో కేసు..

Phone Tapping Case: భుజంగరావుపై మరో కేసు..

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

కేఎఫ్‌సీలో మరుగు నూనె వాడేస్తున్నారు..

కేఎఫ్‌సీలో మరుగు నూనె వాడేస్తున్నారు..

ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు/రెస్టారెంట్లలో మరుగు నూనెను ఎక్కువగా వాడుతున్నారని విజిలెన్స్‌ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి