Home » Car
మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ ఆటోమోటివ్ రంగంలో ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న ఎస్యూవీ ఇది.
నలుగురు చిన్నపిల్లలు ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చొని డోర్ వేసుకున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్లకి వీలు కాలేదు. డోర్ ఆటోమెటిక్ లాక్ కావడంతో ఊపిరాడక చివరికి తుదిశ్వాస వదిలారు.
నెం.2 స్థానాన్ని తిరిగి సంపాదించేందుకు హ్యుండయ్ సంస్థ దూకుడు పెంచింది. కొత్త మోడల్స్, గ్రామీణ మార్కెట్, పాత కార్ల విక్రయాలపై దృష్టి పెట్టినట్లు సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
2035 నాటికి డ్రైవర్ లెస్ కార్లు మాత్రమే తయారవుతాయని ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో ఏఐ సాఫ్ట్వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్న అశోక్ ఎల్లుస్వామి అన్నారు.
ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
స్కోడా కంపెనీ తన రెండో తరం ‘కొడియాక్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.46.89 లక్షల ప్రారంభ ధరతో 7 సీట్ల సామర్థ్యంతో, ఈ కారు వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటుంది
Bottled Water In Summer Car: కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది సౌకర్యం కోసం నీళ్ల బాటిల్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రయాణం పూర్తయిన తర్వాత వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరుసటి మళ్లీ కారులో ట్రావెల్ చేసేటప్పుడు దాహమేస్తే అదే బాటిళ్లో నీరు తాగుతారు. ఇంతకీ వాటిని తాగలా.. పారవేయాలా..
కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.
ఆయనకు కారు కొన్న ఆనందం కూడా లేకుండా పోయింది. కొన్న నాలుగు రోజులకే బ్రేక్ డౌన్ కావడంతో ఇక ఆయనలోని అపరిచితుడు నిద్రలేచాడు. కారు అమ్మిన షోరూం వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అంతడబ్బుపెట్టి కొంటే నాలుగు రోజులకే ఇలా జరగడంతో షోరూం యాజమాన్యంతో గొడవకు దిగాడు. వివరాలిలా ఉన్నాయి.
కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సోనూసూద్ సాయం చేశారు. ఇప్పటికీ కూడా తన చారీటీ సంస్థ ద్వారా సాయం చేస్తూనే ఉన్నారు. అందరి మంచీ కోరే సోనూసూద్ భార్య ప్రమాదానికి గురైంది.