Home » Businesss
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ రెపో ఆధారిత వడ్డీ రేట్లు (ఆర్బీఎల్ఆర్) 0.50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ వెల్లడించింది.
మోటార్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా థర్డ్ పార్టీ (టీపీ) ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా పెరగనుంది. ఈ ప్రీమియంను 18 నుంచి 25 శాతం పెంచాలని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) ఇప్పటికే సిఫారసు చేసింది. రోడ్డు రవాణ, రహదారులు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తోంది.
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
EPFO ELI Scheme: ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గుడ్ న్యూస్ చెప్పింది. ELI పథకం కింద ప్రయోజనాలను పొందడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
జూన్లో పీఎఫ్, క్రెడిట్ కార్డులు, ఆధార్ అప్డేట్, ట్యాక్స్ చెల్లింపు వంటి ఆర్థిక విధానాల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి.క్రెడిట్ కార్డుల లాంజ్ యాక్సెస్ నిబంధనలు, PF క్లెయిమ్ ప్రక్రియ, ఆధార్ అప్డేట్ గడువు, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి మార్పులు ప్రధానంగా ఉంటాయి.
క్యాపిటల్ గూడ్స్ (యంత్రాలు) అమ్మేటప్పుడు గడచిన కాలం ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను ఎంత మేరకు రివర్స్ చేయాలో జీఎస్టీ నిబంధనలు నిర్ణయిస్తాయి. త్రైమాసికాలు లేదా నెలల ఆధారంగా లెక్కించి అవసరమైన పన్నును చెల్లించాలి.
సంగీత మొబైల్ 51వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి కొనుగోలు పై రూ.2,500 వరకు వ్యాలెట్లో క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.
IRCTC's Ask Disha 2.0: ఇప్పుడు ఎవరూ రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC పాస్వర్డ్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్లో వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. IRCTC ఏఐ చాట్-బాట్ టిక్కెట్ బుకింగ్స్, క్యాన్సిలింగ్ సహా పలు సేవలను చిటికెలోనే పూర్తి చేసేస్తుంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.5 శాతం నమోదు కాగా, నాల్గో త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంగా నిలిచింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రకటించారు.