• Home » Bus Yatra

Bus Yatra

jammu kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి..

jammu kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్‌ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్‌ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు  సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.

Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి..?

Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి..?

హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.

Telangana: కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం..  ఆ నియోజకవర్గాలే టార్గెట్‌గా..

Telangana: కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం.. ఆ నియోజకవర్గాలే టార్గెట్‌గా..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!

ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్‌కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది.

YSRCP: విశాఖ వైసీపీలో ఆందోళన.. జగన్ ఇలా చేశారేంటబ్బా.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

YSRCP: విశాఖ వైసీపీలో ఆందోళన.. జగన్ ఇలా చేశారేంటబ్బా.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్‌ నగరంలో వేపగుంట జంక్షన్‌ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..

LokSabha Elections: కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి ఇవ్వండి

LokSabha Elections: కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి ఇవ్వండి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు.

YCP: వర్క్‌ అవుట్‌ కాని గులకరాయి… బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్..

YCP: వర్క్‌ అవుట్‌ కాని గులకరాయి… బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్..

అమరావతి: సీఎం జగన్‌కు తగిలిన రాయి దెబ్బ నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామ, వివేక హత్య కేసును చంద్రబాబుపైకి నెట్టి...

YCP: సీఎం జగన్‌పై విసిరిన రాయి ఘటనపై పలు అనుమానాలు..

YCP: సీఎం జగన్‌పై విసిరిన రాయి ఘటనపై పలు అనుమానాలు..

అమరావతి: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్‌నగర్‌లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్డు షో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి.

YCP: సీఎం జగన్ సిద్ధం బస్ యాత్రకు ఈ రోజు విరామం..

YCP: సీఎం జగన్ సిద్ధం బస్ యాత్రకు ఈ రోజు విరామం..

అమరావతి: రాళ్ల దాడిలో స్వల్పంగా గాయపడిన సీఎం జగన్‌ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం సిద్ధం బస్ యాత్రకు విరామం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం రేపటి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి