• Home » Bus Facility

Bus Facility

High Court: బస్సు చార్జీల్లేవు.. కేసు ఎక్కడున్నా ఒక్కటే!

High Court: బస్సు చార్జీల్లేవు.. కేసు ఎక్కడున్నా ఒక్కటే!

విడాకుల కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Flixbus: రూ. 99 లకే హైదరాబాద్ నుంచి బెంగళూరు.. అది కూడా ఏసీ బస్సులో..

Flixbus: రూ. 99 లకే హైదరాబాద్ నుంచి బెంగళూరు.. అది కూడా ఏసీ బస్సులో..

Flixbus Service: ఆఫర్ అంటే ఇదీ.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అని అందరూ భావించి సూపర్ డూపర్ ఆఫర్ గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుంచి మరో స్టాప్‌కి వెళ్లాలంటే మినిమం ఛార్జి కింద రూ. 10 గానీ రూ. 20 గానీ వసూలు చేస్తారు. ఇక ఏసీ బస్సుల్లో అయితే ఛార్జీల గురించి చెప్పనవసరమే లేదు.

Warangal: 12 గంటల నరకయాతన

Warangal: 12 గంటల నరకయాతన

భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం..

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.

Electric Buses: జిల్లాలకూ ఎలక్ట్రిక్‌ బస్సులు

Electric Buses: జిల్లాలకూ ఎలక్ట్రిక్‌ బస్సులు

రాజధాని నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎ్‌సఆర్టీసీ మరో వారం రోజుల్లో ఎలక్ట్రిక్‌ (సెమీ లగ్జరీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

టీజీఎ్‌సఆర్టీసీ పరిస్థితి ‘బస్సులు ఫుల్లు... బాకీలూ ఫుల్లే’ అన్నట్టు తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది.

Hyderabad : ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్‌!

Hyderabad : ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్‌!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా.. నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్నా ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవీ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్‌, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.

Uttar Pradesh: స్లీపర్‌ బస్సు పాల ట్యాంకర్‌ ఢీ.. 18 మంది మృతి

Uttar Pradesh: స్లీపర్‌ బస్సు పాల ట్యాంకర్‌ ఢీ.. 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజూమున డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు- పాలట్యాంకర్‌ ఢీకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి