Home » Buggana Rajendranath
ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కొనసాగుతూనే ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) కాక పుట్టిస్తున్నాయి. ఉపాధ్యాయ..
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath) విమర్శలు గుప్పించారు. చంద్రబాబు (Chandrababu) లేనిది ఉన్నట్లు చెప్పడంలో
‘మూడు రాజధానులు’ అనే మాట ఒట్టి ముచ్చటే! కర్నూలు న్యాయ రాజధాని కాదు! అమరావతి శాసన రాజధానిగా ఉండదు. అసలు ‘మూడు రాజధానులు’ అనేదే తప్పుగా వెళ్లిన సందేశం! సమాచార లోపం! ఈ మాట చెప్పింది ఎవరో కాదు! స్వయానా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి!
కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
2023-24 బడ్జెట్(AP budget)పై వైసీపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించబోతోంది. ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ సమావేశం కానుంది
డోన్లో వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy)కు వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు.