• Home » BudgetSession

BudgetSession

Budget 2025: బడ్జెట్‌ 2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాబోతుందా..

Budget 2025: బడ్జెట్‌ 2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాబోతుందా..

దేశంలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారైనా బడ్జెట్ 2025లో 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటిస్తారా, లేదా ఇంకా ఆలస్యం చేస్తారా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి

Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి

గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

Budget Highlights : ఏపీ హ్యాపీ..

Budget Highlights : ఏపీ హ్యాపీ..

మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

కొత్త పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Budget : కీలకం.. 9 రంగాలు

Budget : కీలకం.. 9 రంగాలు

తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను

Budget : అన్ని వర్గాల శ్రేయస్సుకు అండ!

Budget : అన్ని వర్గాల శ్రేయస్సుకు అండ!

కేంద్రంలోని ఎన్డీయే కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్‌ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో  తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

Budget 2024: నిర్మలమ్మ పద్దుపై యోగి ప్రశంసలు

Budget 2024: నిర్మలమ్మ పద్దుపై యోగి ప్రశంసలు

2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి