• Home » Budget 2024

Budget 2024

బిహార్‌కు బొనాంజా

బిహార్‌కు బొనాంజా

ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ డిమాండ్‌ చేసినా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించింది. పట్నా-పూర్ణియా ఎక్స్‌ప్రె్‌సవే,

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

కొత్త పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Budget : కీలకం.. 9 రంగాలు

Budget : కీలకం.. 9 రంగాలు

తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను

Budget : అన్ని వర్గాల శ్రేయస్సుకు అండ!

Budget : అన్ని వర్గాల శ్రేయస్సుకు అండ!

కేంద్రంలోని ఎన్డీయే కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్‌ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.

 Central budget:  అభివృద్ధి, సంక్షేమం, ఉపాధికి బాటలు

Central budget: అభివృద్ధి, సంక్షేమం, ఉపాధికి బాటలు

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో కొత్త ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ ఉత్కంఠ రేపింది. సీఎం చంద్రబాబు ఏ మేరకు రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు తెస్తారోనన్న ఆసక్తి సర్వత్రా కనిపించింది. జనం పెట్టుకున్న ఆశలకు ఏమాత్రం తీసిపోకుండా.. ఆయన నిధులను సాధించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. కరువు జిల్లా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధికి బాటలు వేసేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారని అన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ...

Union Budget: 2021తో పోలిస్తే 'జనగణన'కు ఈసారి పరిమిత కేటాయింపులు..

Union Budget: 2021తో పోలిస్తే 'జనగణన'కు ఈసారి పరిమిత కేటాయింపులు..

సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో జనగణన కోసం పరిమితంగానే కేటాయింపులు జరిపారు.

Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత

Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత

కేంద్ర బడ్జెట్‌-2024లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధుల కేటాయించడం జరిగింది. రూ. 15వేల కోట్లు ప్రకటిస్తున్నట్లు పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలమ్మ.. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపుపై మరింత స్పష్టత ఇచ్చారు...

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి