Home » Budget 2024
నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్సభలో మోడీ 3.0 మొదటి సాధారణ బడ్జెట్(Budget 2024-25)ను సమర్పించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఈ రోజు (మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2023-2024 ఆర్థిక సర్వేను(Economic Survey 2024) లోక్సభలో సమర్పించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల మొదటి రోజైన నేడు (జులై 22న) భారత ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక సర్వేలో దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లెక్కలు ఉంటాయి. అయితే దీనిని ఏ సమయంలో ప్రవేశపెడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మోదీ 3.0 ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో అభివృద్ధి-సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్రపక్షాలపై
పార్లమెంటు ఉభయసభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ అప్పీల్ చేశారు.
పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని మెయిన్ కమిటీ రూమ్లో ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలకు లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోరింది...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి (జులై 22) ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) తన ఏడో కేంద్ర బడ్జెట్(Budget 2024)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.
రేపు లేదు ఎల్లుండి (జులై 23న) కేంద్ర బడ్జెట్ 2024(Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అనేక అంచనాలు దీనిపై పెట్టుకున్నారు. అయితే ఆరోగ్యం పరంగా ఈసారి ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) ఆరోగ్య బీమా పథకం కింద గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.