• Home » Buddha Venkanna

Buddha Venkanna

TDP: విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్..

TDP: విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్..

విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Buddha Venkanna: కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవటంపై.. బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Buddha Venkanna: కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవటంపై.. బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

TDP: ఆరా మస్తాన్‌ది బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే..: బుద్దా వెంకన్న

TDP: ఆరా మస్తాన్‌ది బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే..: బుద్దా వెంకన్న

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని.. ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని.. ఆరా మస్తాన్‌ది కేవలం బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు.

AP TDP: లోకేష్‌కు ఆ పదవి ఇవ్వాలి.. బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్..

AP TDP: లోకేష్‌కు ఆ పదవి ఇవ్వాలి.. బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్..

టీడీపీ ముఖ్య నేత బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని.. 130 స్థానాల్లో విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు.

TDP: కేశినేని నానికి ఆయన కుటుంబసభ్యులే మద్దతివ్వడంలేదు: బుద్ధ వెంకన్న

TDP: కేశినేని నానికి ఆయన కుటుంబసభ్యులే మద్దతివ్వడంలేదు: బుద్ధ వెంకన్న

విజయవాడ: కేశినేని నాని‌ని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతోందని, రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదేనని, ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన ఆయన వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Kesineni Chinni: బెజవాడలో హీట్ పుట్టించిన కేశినేని చిన్ని నామినేషన్ ర్యాలీ..

Kesineni Chinni: బెజవాడలో హీట్ పుట్టించిన కేశినేని చిన్ని నామినేషన్ ర్యాలీ..

బెజవాడలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) నామినేషన్ ర్యాలీ హీట్ పుట్టించింది, ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా చిన్ని ర్యాలీకి ప్రజానీకం మద్దతు తెలిపింది. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా వివిధ వర్గాలకు చెందిన మహిళలు నిలిచారు. చిన్నికి అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ హారతులు ఇచ్చి మహిళలు స్వాగతం పలుకుతున్నారు.

AP News: పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్ బట్టలూడదీసి తంతాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక

AP News: పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్ బట్టలూడదీసి తంతాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక

మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: జగన్‌కు ఓటేస్తే ఏపీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. బుద్దా వెంకన్న

Andhra Pradesh: జగన్‌కు ఓటేస్తే ఏపీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. బుద్దా వెంకన్న

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు అధికార నేతలపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ బుద్దా వెంకన్న సీఎం జగన్ ( CM Jagan ) పై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు.

Budda venkanna: మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారు..

Budda venkanna: మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారు..

Andhrapradesh: ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి