Home » BSP
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేత బీఎస్పీ వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది.
అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఎస్సీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఎక్స్లో రాహుల్ గాంధీ టార్గెట్గా..
జాతీయ కుల గణన జరపాలంటూ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న డిమాండ్పై బహుజన్ సమాజ్ పార్టీ చీప్ మాయావతి ఆదివారంనాడు క్లాస్ తీసుకున్నారు. మీ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.
చెన్నై నగర శివారు ప్రాంతం మాధవరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకేసు నిందితుడు తిరువేంగడం హతమయ్యాడు. ఈ నెల 5వ తేదీ ....
దారుణ హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.ఆర్మ్స్ట్రాంగ్ భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఖననం చేయాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు ఆదివారంనాడు తోసిపుచ్చింది. చైన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద తన భర్త మృతదేహాన్ని ఖననం చేయాలని కోరుతూ ఆర్మ్స్ట్రాంగ్ భార్య కె.పోర్కోడి ఈ పిటిషన్ వేశారు.
తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్(Armstrong) చెన్నై పెరంబూర్లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు.
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను మరోసారి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీఎస్పీ అధినేత మాయావతి తన రాజకీయ వారసుడి బాధ్యతల నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తొలగించారు. అదేవిధంగా పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల తర్వాత మాయావతి తన మనసు మార్చకుని మరోసారి తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికల్లో వివిధ వర్గాల నుంచి పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. దళితుల ఓటు(Dalit votes) బ్యాంకు కీలకంగా కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళితులు ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది.