Home » BSNL
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ ఇటీవల కాలంలో కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లను పెంచుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
BSNL New 4G Recharge Plan: కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు వరస రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తోంది ప్రభుత్వ టెలికాంసంస్థ బీఎస్ఎన్ఎల్. జియో, ఎయిర్టెల్, వీఐలకు ధీటుగా త్వరలోనే 5జీ నెట్వర్క్ ప్రారంభించబోతున్న BSNL తాజాగా కేవలం రూ.3ల కంటే తక్కువ ఖర్చుతో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G సేవలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే జూన్ నుంచి 5జీ సేవలను విస్తరించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కంపెనీ సీఎండీ 5జీ సేవల గురించి మరిన్ని కీలక విషయాలను ప్రస్తావించారు.
మీరు ప్రైవేటు టెలికాం సంస్థల ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లతో విసిగిపోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో దేశంలో BSNL 5జీ సేవలు మొదలు కానున్నాయి. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించారు.
భారత టెలికాం రంగంలో ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా BSNL మరో క్రేజీ ప్లాన్ ప్రవేశపెట్టింది.
మీరు మంచి లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాల వినియోగదారుల కోసం క్రేజీ ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా బడ్జెట్ ధరల్లో BSNL మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ.199కే డైలీ 3జీబీ డేటా అందుబాటులోకి రావడం విశేషం.
BSNL Incredible Offer: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. హోలీ సందర్భంగా BSNL తమ కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసకున్న యూజర్లకు 365 రోజుల పాటు హై స్పీడ్తో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ దక్కుతాయి. ఆ ప్లాన్ ఏదంటే..
టెలికాం మార్కెట్లో క్రమంగా పోటీ పెరిగింది. దీంతో యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కంపెనీలు పోటాపోటీగా రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటివల రూ. 200 బడ్జెట్లోపు ప్రకటించిన ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
BSNL New Recharge Plan : ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.