Home » BSF
సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత జవాన్లే టార్గెట్ గా బుల్లెట్ల వర్షం కురిపించింది. తాజాగా పాకిస్థాన్ రేంజర్లు భారత జవాన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరుగాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత జవాన్లపై పాకిస్థాన్ రేంజర్లు అకస్మాత్తుగా దాడులు జరిపారు.
పంజాబ్లోని టర్న్ టరన్ జిల్లాలో గల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్థాన్ డ్రోన్, మూడు కిలోల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్ఎఫ్
జమ్మూ-కశ్మీరులోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (BSF) మట్టుబెట్టింది.
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఎగురుతున్న రెండు పాకిస్థాన్ డ్రోన్లను బీఎస్ఎఫ్ కూల్చివేసింది...
అగ్నివీరులకు కేంద్ర శుభవార్త చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయ్యేవారికి బీఎస్ఎఫ్ నియామాకాల్లో..
భారత గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల....