• Home » BRS Chief KCR

BRS Chief KCR

Lok Sabha Election 2024: పాలమూరులో గంజాయి మొక్కలను బొందపెడతాం.. రేవంత్ మాస్ వార్నింగ్

Lok Sabha Election 2024: పాలమూరులో గంజాయి మొక్కలను బొందపెడతాం.. రేవంత్ మాస్ వార్నింగ్

ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.

Lok Sabha Election 2024: కేసీఆర్‌కు నిరసన సెగ.. మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన

Lok Sabha Election 2024: కేసీఆర్‌కు నిరసన సెగ.. మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.

Lok Sabha Election 2024: కేసీఆర్ మోసగాడు.. నన్ను జైల్లో పెట్టించాడు: మందకృష్ణ మాదిగ

Lok Sabha Election 2024: కేసీఆర్ మోసగాడు.. నన్ను జైల్లో పెట్టించాడు: మందకృష్ణ మాదిగ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.

 Lok Sabha Election 2024: తెలంగాణలో  ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు:  ప్రధాని మోదీ

Lok Sabha Election 2024: తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు: ప్రధాని మోదీ

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆరోపించారు. తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను.. కానీ ఎవ్వరి పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబతున్నారనిఅన్నారు. మొదట రాహూల్ ప్రేమ దుకాణం పెట్టి.. ఇప్పుడు విద్వేషం చూపుతున్నారని విమర్శించారు.

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.

Lok Sabha Election 2024:మోదీ పాలనలో అచ్చె దిన్ కాదు చచ్చే దిన్ వచ్చింది.. కేసీఆర్ ఫైర్

Lok Sabha Election 2024:మోదీ పాలనలో అచ్చె దిన్ కాదు చచ్చే దిన్ వచ్చింది.. కేసీఆర్ ఫైర్

మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను..  బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: అందుకే కేటీఆర్ పేరు ఎప్పుడూ ప్రస్తావించను: కిషన్ రెడ్డి

Lok Sabha Election 2024: అందుకే కేటీఆర్ పేరు ఎప్పుడూ ప్రస్తావించను: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నిన్న(మంగళవారం) ఓ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని.. కురే కురే బీజేపీ అని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.

Lok Sabha Election 2024: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు

Lok Sabha Election 2024: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు

లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ (KCR) కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. కేసీఆర్‌కి సిగ్గు, లజ్జ ఉందా ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చావు నోట్లో తల ఎక్కడ పెట్టారని నిలదీశారు. ఆయన ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని... కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి