• Home » BRS Chief KCR

BRS Chief KCR

Delhi Liquor Scam: కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు..!

Delhi Liquor Scam: కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు..!

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో జరిగిన బెయిల్ విచారణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

TG Politics: ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రేవంత్ పార్టీ మారుతారు: కేటీఆర్

TG Politics: ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రేవంత్ పార్టీ మారుతారు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతారని.. ఆయనకు అనుకూలంగా ఉండే బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు.

TG News: వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా.. కాంగ్రెస్ నేత సూటి ప్రశ్న

TG News: వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా.. కాంగ్రెస్ నేత సూటి ప్రశ్న

రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ (Congress) కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మొదట సన్నాలు వేయమన్నారని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అనలేదా అని సూటిగా ప్రశ్నించారు.

TG Politics: తప్పుడు వార్తలు రాసిన ఆ పేపర్‌పై కేసు వేస్తాం.. మంత్రి జూపల్లి వార్నింగ్

TG Politics: తప్పుడు వార్తలు రాసిన ఆ పేపర్‌పై కేసు వేస్తాం.. మంత్రి జూపల్లి వార్నింగ్

బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.

TG Politics: బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోంది: మంత్రి తుమ్మల

TG Politics: బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోంది: మంత్రి తుమ్మల

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్‌లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.

TG Politics: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

TG Politics: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు.

TG Politics: సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: పెద్ది సుదర్శన్ రెడ్డి

TG Politics: సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: పెద్ది సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

  Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గాలి వీచింది..  బోయినపల్లి వినోద్  షాకింగ్ కామెంట్స్

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గాలి వీచింది.. బోయినపల్లి వినోద్ షాకింగ్ కామెంట్స్

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు:  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి