• Home » BRS Chief KCR

BRS Chief KCR

National : విద్యుత్తు కమిషన్‌పై సుప్రీంకు కేసీఆర్‌

National : విద్యుత్తు కమిషన్‌పై సుప్రీంకు కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్తు కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్తు కమిషన్‌ విచారణను....

KCR: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసీఆర్... ఎందుకంటే..?

KCR: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసీఆర్... ఎందుకంటే..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Harish Rao: రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు.

Congress: బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..!?

Congress: బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..!?

బీఆర్ఎస్ పార్టీని చేరికలు కుదిపేస్తున్నాయి..! ఎంతలా అంటే.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన జంపింగ్‌లు.. కొనసాగూతనే ఉన్నాయి. దీంతో ఇవాళ బీఆర్ఎస్‌లో సిట్టింగ్‌లు, కీలక నేతలు రేపు ఏ పార్టీలో తెలియని పరిస్థితిలో కారు పార్టీ అధినేతలు ఉన్నారు..!

MP Raghanandana Rao:  అందుకే బీజేపీలో ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవట్లేదు

MP Raghanandana Rao: అందుకే బీజేపీలో ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవట్లేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘనందనరావు (MP Raghanandana Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప.. పాలనలో మార్పు లేదని విమర్శించారు.

BRS: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు.. ఢిల్లీ పెద్దలతో కేటీఆర్, హరీష్ చర్చలు..?

BRS: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు.. ఢిల్లీ పెద్దలతో కేటీఆర్, హరీష్ చర్చలు..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది..

KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు

KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు

తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి (Justice L. Narasimha Reddy) నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే.

Sridhar Babu: బురద చల్లడం ఆపి.. ఓటమిని సమీక్షించుకోండి

Sridhar Babu: బురద చల్లడం ఆపి.. ఓటమిని సమీక్షించుకోండి

బీఆర్ఎస్ (BRS) నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్ పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు.

Beerla Ilaiah: బీఆర్ఎస్‌లో మిగిలేది ఆ నలుగురే.. బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్

Beerla Ilaiah: బీఆర్ఎస్‌లో మిగిలేది ఆ నలుగురే.. బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Birla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని చెప్పారు.

Veerlapally Shankar: ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేశారు

Veerlapally Shankar: ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేశారు

ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి