• Home » Botsa Satyanarayana

Botsa Satyanarayana

శారదా పీఠానికి జగన్‌ గురుదక్షిణ

శారదా పీఠానికి జగన్‌ గురుదక్షిణ

విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై మంగళవారం శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.

పయ్యావుల దెబ్బ..పారిపోయిన బొత్స

పయ్యావుల దెబ్బ..పారిపోయిన బొత్స

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి సోమవారం వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేయడం పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసహనం వ్యక్తం చేశారు. వారు సంధించిన ప్రశ్నలకు తాము సమాధానం ఇచ్చేందుకు సిద్దమని చెప్పిన.. వైసీపీ సభ్యులు వెళ్లిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు.

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది.

Botsa: జగన్ తిరుపతి పర్యటన రద్దుకు కారణం చెప్పిన బొత్స

Botsa: జగన్ తిరుపతి పర్యటన రద్దుకు కారణం చెప్పిన బొత్స

Andhrapradesh: చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయవోద్దని భగవంతుడిని ప్రార్ధించామని బొత్స తెలిపారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. శ్రీవారి లడ్డూపై భక్తులను గందరగోళంకు గురి చేశారని అన్నారు.

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఉండేది. కుటుంబ సభ్యులకు అవసరమైన పదవులను దక్కించుకునేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తన కుటుంబానికి ..

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

Andhrapradesh: వైసీపీ నేతలకు వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్‌ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు.

Botsa: సెజ్ బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం.. బొత్స కీలక ప్రకటన

Botsa: సెజ్ బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం.. బొత్స కీలక ప్రకటన

Andhrapradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఐదు లక్షలు ఇస్తున్నామని.. గాయపడిన వారికి లక్ష రూపాయలు సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

Botsa: అచ్యుతాపురం ఘటన బాధాకరం

Botsa: అచ్యుతాపురం ఘటన బాధాకరం

Andhrapradesh: అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్‌లోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యానారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వ తీరు బాధ్యతా రాహిత్యంగా ఉందని విమర్శించారు.

Botsa: 75 రోజులేగా అయ్యింది... వారికి టైం ఇవ్వాలిగా!

Botsa: 75 రోజులేగా అయ్యింది... వారికి టైం ఇవ్వాలిగా!

Andhrapradesh: విశాఖ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో శాసనమండలిలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తనను ఎన్నుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకరాం చేశాం. మా జిల్లా పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికి పేరుపేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతను నాపై పెట్టిన అధ్యక్షుడు జగన్ కు ధన్యవాదాలు. అసెంబ్లీకి వచ్చారా? మండలికి వచ్చారా? లేదా అనేది కాదు. ప్రజల తరపున మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.

AP Politics: రాజకీయ విలువలకు ప్రాధాన్యత.. చంద్రబాబు నిర్ణయంతో బొత్సకు కలిసొచ్చిన అదృష్టం..

AP Politics: రాజకీయ విలువలకు ప్రాధాన్యత.. చంద్రబాబు నిర్ణయంతో బొత్సకు కలిసొచ్చిన అదృష్టం..

అధికారం ఉంటే చాలు ఏదైనా చేయ్యొచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో సానుకూలంశాలు ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి