Home » Botsa Satyanarayana
వైసీపీ నేతలకు బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వైసీపీ నేతలను హైదరాబాద్కి రానివ్వబోమని స్పష్టం చేశారు.
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన రీతిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ అంటూ వ్యాఖ్యలు చేశారు.
పొత్తులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Nara Chandrababu Naidu) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విమర్శలు గుప్పించారు.
దయచేసి ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో (Teachers unions Representatives) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సమావేశమయ్యారు.
మణిపూర్ (Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆంధ్రా విద్యార్థుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని..
ఏపీ పదో తరగతి ఫలితాలు (AP Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స
రాష్ట్రానికి తలమానికం భోగాపురం విమానాశ్రయం అని... విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్కు మంత్రి బొత్ససత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.