Home » Botsa Satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం మంగళవారం ప్రారంభమైంది.
పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.
జోనల్ వ్యవస్థ ఏర్పాటు, వివిధ ఉద్యోగ సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం (Cabinet sub-committee) సమావేశం జరిగింది. "ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (Pawan Kalyan) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలకు బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వైసీపీ నేతలను హైదరాబాద్కి రానివ్వబోమని స్పష్టం చేశారు.
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన రీతిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ అంటూ వ్యాఖ్యలు చేశారు.
పొత్తులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Nara Chandrababu Naidu) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విమర్శలు గుప్పించారు.
దయచేసి ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు