Home » Botcha Sathyanarayana
ఏ ఉద్యోగి అయినా పదోన్నతి పొందడం ద్వారా వృత్తి జీవితంలో ఎదగాలనే కోరుకుంటారు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రమోషన్కు డిమాండ్ మరీ ఎక్కువ. ఎందుకంటే టీచర్లకు పదోన్నతులు చాలా
ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకుని రీఅడ్మిషన్ కల్పించే ప్రక్రియ ఇంటర్లోనూ చేపట్టారు. టెన్త్లో రీఅడ్మిషన్ల విధానం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారు.
పెళ్లి పూర్తయిన తర్వాత శుభలేఖలు పంచితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఉన్నత విద్యా శాఖ తీరు. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు పూర్తయ్యాయి. తరగతులు ప్రారంభమై 60 రోజులు గడిచాయి. ఉన్నత విద్యా శాఖ మాత్రం ఆగస్టు 8న తరగతులు
ఉద్యోగుల జీతాలకు నిధుల్లేకపోవడం, సీఎం సభలకు డబ్బుల్లేకపోవడమే ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల పరీక్షల నిర్వహణకూ పైసల్లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలు ముద్రించబోమని
ఫెయిలైన సబ్జెక్టులకే సప్లిమెంటరీ పరీక్షలు రాయడం మనకు తెలుసు. కానీ.. పాసైన సబ్జెక్టులకూ తిరిగి పరీక్షలు రాయడం ఎక్కడైనా చూశారా..? బహుశా ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా ఉండదు..! కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఈ వింత విధానాన్ని
ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. అన్నీ ఆలోచించిన తర్వాత చేయలేమని చెప్పాం. అందుకే జీపీఎస్ అమలు చేశాం. ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలు ముఖ్యం. ఏ ఒక్క వర్గం మేలు కోసం ప్రభుత్వం పనిచేయదు.
వైసీపీ రంగుల పిచ్చి పతాక స్థాయికి చేరింది (YCP Government). గతంలో సచివాలయాలకు పార్టీ రంగులేసి అభాసుపాలైన ప్రభుత్వం... ఇప్పుడు విద్యాశాఖలోనూ (Education) అవే రంగులు కనిపించేలా
ప్రభుత్వ పాఠశాలల విషయంలో వైసీపీ సర్కారు (YCP Government) ప్రచారార్భాటం చూస్తే ప్రైవేటు బడులు మూసేసుకోవాలేమో అన్నంత హడావుడి కనిపిస్తుంది!.. కానీ అది కేవలం ప్రచారం మాత్రమేనని, వాస్తవంగా పథకాలన్నీ ఉత్తుత్తివేనని విద్యార్థుల సంఖ్యను చూస్తే
పాఠశాల విద్యారంగాన్ని జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుకుంటోంది. మొన్నటి వరకూ సీబీఎ్సఈ పాట పాడి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. స్విట్జర్లాండ్కు చెందిన ఇంటర్నేషనల్ బాకలారియేట్ ఆర్గనైజేషన్(ఐబీవో)తో కలసి ఇకపై రాష్ట్రంలో
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క విద్యా సంవత్సరంలోనే కళ్లు తిరిగే స్థాయిలో స్కూళ్లలో చేరిపోయారు. 2022-23 విద్యా సంవత్సరంలో 71,59,441 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదివితే.. 2023-24లో ఆ సంఖ్య