• Home » Botcha Sathyanarayana

Botcha Sathyanarayana

AP Election 2024: సీఎం జగన్ ప్రమాణస్వీకార తేదీ ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

AP Election 2024: సీఎం జగన్ ప్రమాణస్వీకార తేదీ ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘ జున 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

AP Election 2024:సర్వేలను నేను నమ్మను... మాకు వచ్చే సీట్లు ఇవే..: మంత్రి బొత్స సత్యనారాయణ

AP Election 2024:సర్వేలను నేను నమ్మను... మాకు వచ్చే సీట్లు ఇవే..: మంత్రి బొత్స సత్యనారాయణ

సర్వేలను తాను నమ్మనని వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్‌ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

Minister Botsa: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ఎటువంటి సందేహాలు వద్దు..

Minister Botsa: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ఎటువంటి సందేహాలు వద్దు..

Andhrapradesh: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ఎటువంటి సందేహాలు వద్దని.. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కు దారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు.

 AP Election 2024: చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి: మంత్రి బొత్స

AP Election 2024: చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి: మంత్రి బొత్స

మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్‌తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్‌ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.

AP NEWS; మంత్రి బొత్స పోటీ చేసేది అక్కడి నుంచే.. ఏమన్నారంటే..?

AP NEWS; మంత్రి బొత్స పోటీ చేసేది అక్కడి నుంచే.. ఏమన్నారంటే..?

వైసీపీ (YSRCP) చేపట్టిన ‘సిద్ధం’ సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. సోమవారం నాడు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ‘సిద్ధం’ సభలో జనాలు తక్కువగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫిక్స్‌ను ఎలా మార్ప్ చేశారో అలాగే అందరూ చేస్తారనుకోవడం తప్పని అన్నారు.

AP Politics: నేను కూడా పొత్తుకు రెడీ.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Politics: నేను కూడా పొత్తుకు రెడీ.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు.

Nara Lokesh: ఆ పెన్నులో ఇంకంతా అవినీతి సంతకాలకే.. మంత్రి బొత్సపై నారా లోకేష్ ఫైర్

Nara Lokesh: ఆ పెన్నులో ఇంకంతా అవినీతి సంతకాలకే.. మంత్రి బొత్సపై నారా లోకేష్ ఫైర్

మంత్రి బొత్స సత్యనారాయణ పెన్నుల్లోని ఇంకంతా అవినీతి సంతకాలకే సరిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. గురువారం నాడు చీపురపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు.

Botsa Satyanarayana: మేం అలా చెప్పలే.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇదీ...

Botsa Satyanarayana: మేం అలా చెప్పలే.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇదీ...

Andhrapradesh: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

AP NEWS: దుష్ట శక్తుల కుట్రలను తిప్పికొడతాం: మంత్రి బొత్స

AP NEWS: దుష్ట శక్తుల కుట్రలను తిప్పికొడతాం: మంత్రి బొత్స

దుష్ట శక్తుల కుట్రలను తిప్పి కొడతామని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) హెచ్చరించారు. భీమిలి‌ సంగీవలసలో ఈనెల 27వ తేదీన జరుగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం నాడు వైసీపీ నేతలు పరిశీలించారు.

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Andhrapradesh: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి