• Home » Botcha Sathyanarayana

Botcha Sathyanarayana

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదలి పెడతామా? అని ప్రశ్నించారు.

TDP VS YSRCP: శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్

TDP VS YSRCP: శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్

Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.

Botsa Satyanarayana :  అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

Botsa Satyanarayana : అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

Botsa Satyanarayana: వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆ బెదిరింపులకు భయపడేది లేదు.. అవసరమైతే విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెట్టిందని బొత్స సత్యన్నారాయణ విమర్శించారు.

Botsa Satyanarayana: జగన్‌కు ఆ విషయం తెలియదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

Botsa Satyanarayana: జగన్‌కు ఆ విషయం తెలియదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రాధాన్యం లేదా అని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్

YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్

YS Sharmila: వైసీపీ అసెంబ్లీకి వెళ్లే దమ్ముందా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై సభలో పోరాడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Ashok Gajapathi Raju: ఆ విషయాన్ని నేను నమ్మను.. అశోక్ గజపతిరాజు షాకింగ్ కామెంట్స్

Ashok Gajapathi Raju: ఆ విషయాన్ని నేను నమ్మను.. అశోక్ గజపతిరాజు షాకింగ్ కామెంట్స్

Ashok Gajapathi Raju: రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.

ఫీజు బకాయిలపై ఆందోళన వాయిదా: బొత్స

ఫీజు బకాయిలపై ఆందోళన వాయిదా: బొత్స

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైసీపీ జనవరి 3న నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని 29కి వాయిదా వేసినట్టు శాసన మండలిలో

Minister Kondapalli Srinivas: బొత్సను కలవడంపై మంత్రి శ్రీనివాస్ ఏమన్నారంటే...

Minister Kondapalli Srinivas: బొత్సను కలవడంపై మంత్రి శ్రీనివాస్ ఏమన్నారంటే...

Minister Kondapalli Srinivas: టీడీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మంచి వాతావరణం ఉందన్నారు. వైసీపీ బలహీనపడటంతో ఆ పార్టీ నేతలు కొత్త రకం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి