Home » Botcha Sathyanarayana
ఏపీ డీఎస్సీ (AP DSC)పై త్వరలోనే ఖాళీలు గుర్తించి కార్యాచరణ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.
శాసనమండలిలో సోమవారం విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పీడీఎఫ్ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న
రాష్ట్రం (Andhra Pradesh)లో విద్యాహక్కు చట్టం అమలుపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పేరుకు విద్యాహక్కు (ఆర్టీఈ)ను అమలుచేసినట్లు చెబుతున్నా అతి కొద్ది మందికి మాత్రమే
తాడేపల్లి (Tadepalli)లోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)- ఇంటర్ (Inter) లో
ఆంధ్ర లయోల కాలేజీలో మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు చేదు అనుభవం ఎదురయింది. గోరుముద్ద పథకం ఎలా ఉందంటూ విద్యార్థులను మంత్రి ప్రశ్నించారు.
కొద్దిరోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కొందరు మంత్రులకు జగన్ ఇచ్చిన
ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇద్దరు మంత్రులను (AP Ministers) క్లాస్ తీసుకుని సీరియస్ వార్నింగ్ (Serious Warning) ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. (YS Jagan) మరో ముగ్గురు మంత్రులను శభాష్ అని మెచ్చుకున్నారు.
ఒకప్పుడు టీచర్ (Teachers) ఉద్యోగాలంటే బోధన తప్ప ఇతర విధులు పెద్దగా ఉండేవి కావు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం (Ycp government) వచ్చాక ఉపాధ్యాయులు సమస్యలతో
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం సొలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ (Principal Secretary School Education Praveen Prakash) ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మౌలికవసతులు, నాడు-నేడు (Nadu-nedu)లో జరిగిన పనులు, ఆర్వో ప్లాంటు, ల్యాబ్, తరగతి గదులను పరిశీలించారు. మెనూ(menu) ప్రకారం
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్(Ap Tenth Exam Schedule) వచ్చేసింది. టెన్త్ షెడ్యూల్ను విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు