• Home » Bopparaju venkateswarlu

Bopparaju venkateswarlu

Bopparaju Venkateshwarlu: హక్కుల సాధనకు ఉద్యమం సాగిస్తాం: బొప్పరాజు

Bopparaju Venkateshwarlu: హక్కుల సాధనకు ఉద్యమం సాగిస్తాం: బొప్పరాజు

ఉద్యోగులు (Employees) కోరుతున్న న్యాయమైన డిమాండ్లు, హక్కుల సాధనకు పలు దశల్లో ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల..

Bopparaju: సీఎఫ్‌ఎంఎస్‌ ఉద్యోగుల పాలిట ఉరితాడు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

Bopparaju: సీఎఫ్‌ఎంఎస్‌ ఉద్యోగుల పాలిట ఉరితాడు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

సీఎఫ్‌ఎంఎస్‌ (CFMS) ఉద్యోగుల పాలిట ఉరితాడుగా మారిందని ఏపీ జేఏసీ అమరాతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆందోళన వ్యక్తం చేశారు.

Bopparaju: ఈ ప్రభుత్వంలో ఏ ఉద్యోగీ ఆనందంగా లేరు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

Bopparaju: ఈ ప్రభుత్వంలో ఏ ఉద్యోగీ ఆనందంగా లేరు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగీ ఆనందంగా లేరని, జీతాల పెంపు కోసం ఉద్యమించిన రోజులు పోయి ఇప్పుడు ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు

AP News: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు

AP News: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది. నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ (Lenin Center) వద్ద నల్లకండువాలు ఫ్ల కార్డులతో ఆందోళనకు దిగింది.

Bopparaju: సీఎస్‌కు ఉద్యమ కార్యాచరణ అందజేశాం...

Bopparaju: సీఎస్‌కు ఉద్యమ కార్యాచరణ అందజేశాం...

మలిదశ ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravathi) ప్రకటించింది. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ను క్యాంప్ కార్యాలయంలో కలిసి ఉద్యమ కార్యాచరణ లేఖను అందించారు.

Bopparaju: నేటి నుంచి ఉద్యోగులు వర్క్ టూ రూల్...

Bopparaju: నేటి నుంచి ఉద్యోగులు వర్క్ టూ రూల్...

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు (Employees) మంగళవారం నుంచి వర్క్ టూ రూల్ (Work to Rule) పాటించాలని పిలుపు ఇస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkteswarlu) తెలిపారు.

Bopparaju: ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది: బొప్పరాజు

Bopparaju: ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది: బొప్పరాజు

ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) దుయ్యబట్టారు.

AP Employees: పెండింగ్ బిల్లులు 3 దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ: బొప్పరాజు

AP Employees: పెండింగ్ బిల్లులు 3 దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ: బొప్పరాజు

సీఎస్‌ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)తో ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధుల భేటీ అయ్యారు. సమావేశానంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

Bopparaju: ‘ఆయుధం మా చేతుల్లోనే ఉంది’

Bopparaju: ‘ఆయుధం మా చేతుల్లోనే ఉంది’

పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.

Sajjala: ఆర్థిక వ్యవహారాలు పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

Sajjala: ఆర్థిక వ్యవహారాలు పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

ధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై (Andhra Pradesh State Employees Problems) చర్చించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government adviser Sajjala Ramakrishna Reddy) అన్నారు.

Bopparaju venkateswarlu Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి