• Home » Bopparaju venkateswarlu

Bopparaju venkateswarlu

Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక

Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక

రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దే అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు..

AP News: హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపు: బొప్పరాజు

AP News: హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపు: బొప్పరాజు

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు.

Bopparaju: తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం..

Bopparaju: తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం..

అనంతపురం: నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు.

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్రమ అరెస్టులు, సస్పెన్షన్లు చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. యాభై మూడు రోజులుగా ఉద్యమం చేస్తుంటే చర్చలకే ప్రభుత్వం పిలవటం లేదంటే..

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో నేలపై కూర్చొని బ్రతిమలాడామని.. అయిన ప్రభుత్వం (Govt.) ఇవ్వలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆవేదన వ్యక్తం చేశారు.

Bopparaju: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..

Bopparaju: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణమని బొప్పరాజు అన్నారు.

AP News: ‘సీఎస్ పరిష్కరించకపోతే.. ఉద్యమం డోస్ పెంచుతాం’

AP News: ‘సీఎస్ పరిష్కరించకపోతే.. ఉద్యమం డోస్ పెంచుతాం’

సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)ని ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి కన్వీనర్ బొప్పరాజు వేంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu), ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు.

Bopparaju: ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి: బొప్పరాజు

Bopparaju: ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి: బొప్పరాజు

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎఫ్‌ఎంఎస్‌ (CFMS) సంస్థ ద్వారా కాకుండా ట్రెజరీ ద్వారానే జీతాలు చెల్లించాలని ఏపీ ఉద్యోగులు జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

Bopparaju venkateswarlu Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి