Home » Books
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.
మన దేశ చరిత్ర వర్గీకరణకు సంబంధించి కూడా కమిటీ కొత్త సిఫారసులు చేసింది. ఇప్పటి వరకూ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలుగా భారతదేశ చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారు.
ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్ రహితంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ‘బ్యాగ్ రహిత లేదా సంబ్రమ శనివారం’గా మూడో శనివారాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రోజంతా ఏదో హఢావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతున్నారు ఇప్పటి పిల్లలు.
ఈ కథలన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనలతో, కొత్త ఒరవడితో సాగుతాయి.
తెలంగాణా గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం మన కవులు వంటి గజల్ సంకలనాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి
మనసులోని భావాన్ని అక్షరాలుగా చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు..
1977 వేసవి సెలవుల్లో చందమామ కథలు చదువుతుంటే నేను అలానే ఎందుకు కథలు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది.
సీతారాముల అరణ్యవాసంలో ప్రముఖంగా చెప్పుకునే సంఘటన 'సీతాపహరణం' ఇది రామాయణాన్ని మలుపు తిప్పిన ఘటన.