• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

Bonda Uma: అంతా చేసింది సీఎం జగనే.. పోలవరంపై బోండా ఉమా

Bonda Uma: అంతా చేసింది సీఎం జగనే.. పోలవరంపై బోండా ఉమా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Bonda Uma: ప్రశాంత్‌ కిషోర్ వ్యూహంతో ఏపీలో రక్షణ కరువు

Bonda Uma: ప్రశాంత్‌ కిషోర్ వ్యూహంతో ఏపీలో రక్షణ కరువు

వాలంటీర్ల ద్వారా జరిగిన వ్యక్తిగత సమాచార చౌర్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

Bonda Uma: ఆ మీడియా, దాని యాజమాన్యానికి ప్రతిదీ క్విడ్ ప్రోకోగానే కనిపిస్తుంది..

Bonda Uma: ఆ మీడియా, దాని యాజమాన్యానికి ప్రతిదీ క్విడ్ ప్రోకోగానే కనిపిస్తుంది..

విజయవాడ: లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్‌పై ఏసీబీ కోర్టు తీర్పుకు సీఎం జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా వక్ర భాష్యాలు చెబుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Bonda Uma: రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి..

Bonda Uma: రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి..

విజయవాడ: సమగ్రభూసర్వే పథకం ముసుగులో రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని, జే గ్యాంగ్ తమ భూ దోపిడీ కోసం 22ఏను ఆయుధంగా మార్చుకుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Bonda Uma: తాడేపల్లి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. బోండా ఉమ సంచలన ఆరోపణలు

Bonda Uma: తాడేపల్లి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. బోండా ఉమ సంచలన ఆరోపణలు

శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టుకొచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

Bonda Umama: ఎంపీ ఫ్యామిలీనే రక్షించలేని జగన్ రాష్ట్రాన్ని కాపాడగలరా?

Bonda Umama: ఎంపీ ఫ్యామిలీనే రక్షించలేని జగన్ రాష్ట్రాన్ని కాపాడగలరా?

చంద్రబాబు గతంలో తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతోనే వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపర్ల బారి నుంచి పోలీసులు కాపాడారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండ బట్టే..

Bonda uma: ఆల్ పార్టీ సమావేశంలో నిలిచిన కరెంట్.. వైసీపీపై మండిపడ్డ బోండా ఉమా

Bonda uma: ఆల్ పార్టీ సమావేశంలో నిలిచిన కరెంట్.. వైసీపీపై మండిపడ్డ బోండా ఉమా

నగరంలోని పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఆల్‌పార్టీ మీటింగ్‌‌లో వైసీపీ నేతలు కరెంట్ తీసేశారని టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటులను వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని... అయితే సమావేశం ప్రారంభం అవ్వగానే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి కరెంటు పోయిందని అన్నారు.

Bonda Uma: సీఎం జగన్ ధన దాహం వల్లే విద్యుత్ ఛార్జీల భారం..

Bonda Uma: సీఎం జగన్ ధన దాహం వల్లే విద్యుత్ ఛార్జీల భారం..

విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ ఛార్జీల పేరుతో వసూళ్లను వ్యతిరేకిస్తూ ఆదివారం, విజయవాడ, సింగ్‌నగర్‌లో టీడీపీ ఆందోళన చేపట్టింది.

Bonda Uma: లోకేష్ పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషం

Bonda Uma: లోకేష్ పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషమని పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు.

Bonda Uma : బాబాయ్ హంతకులకు అండగా ఉన్న జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదు

Bonda Uma : బాబాయ్ హంతకులకు అండగా ఉన్న జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదు

బాబాయ్ వైఎస్ వివేకా హంతకులకు అండగా ఉన్న సీఎం జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టినోడు జగన్ రెడ్డి అని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి