Home » Bonda Umamaheswara Rao
యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.
చంద్రబాబునాయుడి(Chandrababu Naidu)కి ఇచ్చిన పాత ఐటీ నోటీసుపై వైసీపీ నేతలు(YCP leaders) శునాకానదం పొందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా(Bonda Uma) ఎద్దేవ చేశారు.
విజయవాడ: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన తెలుపుతూ మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
టీటీడీనీ కమర్షియల్ చేసేశారని.. కేవలం ఆదాయవనరుగా చూస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బోండా ఉమ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రా రెడ్డికి.. పైరవి కారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం సిగ్గు చేటని విమర్శించారు. తీహార్ జైలు ముద్దాయిలకు టీటీడీ బోర్డులో స్థానం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.
సంక్షేమం పేరుతో నాలుగేళ్లలో ప్రజలను సీఎం జగన్రెడ్డి (CM Jagan Reddy) నిట్టనిలువునా ముంచేసి అథ:పాతాళంలోకి నెట్టేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) అన్నారు.
మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమమహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పెద్దఎత్తున టీడీపీ ఓట్లు తొలగించటానికి చూస్తోందన్నారు.
విజయవాడ భవానీపురం సీఐ సలామ్ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.
తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ఖాయమంటూ సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.