• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

Bonda Uma : టీటీడీ బోర్డులో ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రారెడ్డికి స్థానం సిగ్గు చేటు

Bonda Uma : టీటీడీ బోర్డులో ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రారెడ్డికి స్థానం సిగ్గు చేటు

టీటీడీనీ కమర్షియల్ చేసేశారని.. కేవలం ఆదాయవనరుగా చూస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బోండా ఉమ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రా రెడ్డికి.. పైరవి కారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం సిగ్గు చేటని విమర్శించారు. తీహార్ జైలు ముద్దాయిలకు టీటీడీ బోర్డులో స్థానం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.

Bonda Uma : ఏపీని  జగన్ అథ:పాతాళంలోకి నెట్టేశాడు

Bonda Uma : ఏపీని జగన్ అథ:పాతాళంలోకి నెట్టేశాడు

సంక్షేమం పేరుతో నాలుగేళ్లలో ప్రజలను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) నిట్టనిలువునా ముంచేసి అథ:పాతాళంలోకి నెట్టేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) అన్నారు.

Bonda Uma : చిరు, పవన్‌ను కొడాలి నాని అన్న మాటలు అభిమానులు ఎప్పటికీ మరువరు

Bonda Uma : చిరు, పవన్‌ను కొడాలి నాని అన్న మాటలు అభిమానులు ఎప్పటికీ మరువరు

మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.

Bonda Uma: దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తోంది

Bonda Uma: దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తోంది

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమమహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పెద్దఎత్తున టీడీపీ ఓట్లు తొలగించటానికి చూస్తోందన్నారు.

Bonda Uma: విజయవాడ భవానీపురం సీఐపై మండిపడ్డ బోండా ఉమా

Bonda Uma: విజయవాడ భవానీపురం సీఐపై మండిపడ్డ బోండా ఉమా

విజయవాడ భవానీపురం సీఐ సలామ్ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.

Bonda Uma: తిరుమలలో చిరుతల సంచారంపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

Bonda Uma: తిరుమలలో చిరుతల సంచారంపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bonda Uma: వైసీపీ పనైపోయిందని సర్వేలు చెబుతున్నాయి

Bonda Uma: వైసీపీ పనైపోయిందని సర్వేలు చెబుతున్నాయి

వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ఖాయమంటూ సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

Bonda Uma: పోలీస్ సంఘానికి వైసీపీ నేతల ధూషణలు కనిపించవా

Bonda Uma: పోలీస్ సంఘానికి వైసీపీ నేతల ధూషణలు కనిపించవా

పోలీస్ అధికారుల సంఘాని(Police Union)కి వైసీపీ నేతల(YCP Leaders) ధూషణలు కనిపించవా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao)ప్రశ్నించారు.

Bonda Uma: హిందూ ధర్మం అంటే జగన్‌కు  గౌరవం లేదు

Bonda Uma: హిందూ ధర్మం అంటే జగన్‌కు గౌరవం లేదు

జగన్ పాలన(Jagan govt)లో హిందూ ధర్మానికి విగాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.. హిందూ ధర్మం(Hindu Dharmam) అంటే జగన్‌కు గౌరవం లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా(Bonda Uma) అన్నారు.

Bonda Uma: చిరంజీవిని విమర్శించడానికి పేర్ని నాని ఎవడు గొట్టంగాడు

Bonda Uma: చిరంజీవిని విమర్శించడానికి పేర్ని నాని ఎవడు గొట్టంగాడు

మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి