• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

Bonda: కుట్రతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు

Bonda: కుట్రతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు

లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలంటూ కేసులు పెడతారా..? అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా (Bonda Umamaheswara Rao) ఉమ ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. ఇన్నర్ రింగ్

Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్

Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్

ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ(Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bonda Uma: తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన ఆయన అవినీతి పరుడుకాదు

Bonda Uma: తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన ఆయన అవినీతి పరుడుకాదు

విజయవాడ: సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత అవినీతి పరుడు కాదని, సాక్షి మీడియా విషప్రచారం చేస్తేనో, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు తప్పు చేసినట్టుకాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.

Bonda Uma:  చంద్రబాబుకు నోటీసులపై వైసీపీ నేతలదీ శునాకానందం

Bonda Uma: చంద్రబాబుకు నోటీసులపై వైసీపీ నేతలదీ శునాకానందం

చంద్రబాబునాయుడి(Chandrababu Naidu)కి ఇచ్చిన పాత ఐటీ నోటీసుపై వైసీపీ నేతలు(YCP leaders) శునాకానదం పొందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా(Bonda Uma) ఎద్దేవ చేశారు.

Bonda Uma: మద్యంలో రూ. 50 వేల కోట్లు దోచారు: బోండా ఉమ

Bonda Uma: మద్యంలో రూ. 50 వేల కోట్లు దోచారు: బోండా ఉమ

విజయవాడ: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన తెలుపుతూ మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

Bonda Uma : టీటీడీ బోర్డులో ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రారెడ్డికి స్థానం సిగ్గు చేటు

Bonda Uma : టీటీడీ బోర్డులో ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రారెడ్డికి స్థానం సిగ్గు చేటు

టీటీడీనీ కమర్షియల్ చేసేశారని.. కేవలం ఆదాయవనరుగా చూస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బోండా ఉమ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రా రెడ్డికి.. పైరవి కారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం సిగ్గు చేటని విమర్శించారు. తీహార్ జైలు ముద్దాయిలకు టీటీడీ బోర్డులో స్థానం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.

Bonda Uma : ఏపీని  జగన్ అథ:పాతాళంలోకి నెట్టేశాడు

Bonda Uma : ఏపీని జగన్ అథ:పాతాళంలోకి నెట్టేశాడు

సంక్షేమం పేరుతో నాలుగేళ్లలో ప్రజలను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) నిట్టనిలువునా ముంచేసి అథ:పాతాళంలోకి నెట్టేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) అన్నారు.

Bonda Uma : చిరు, పవన్‌ను కొడాలి నాని అన్న మాటలు అభిమానులు ఎప్పటికీ మరువరు

Bonda Uma : చిరు, పవన్‌ను కొడాలి నాని అన్న మాటలు అభిమానులు ఎప్పటికీ మరువరు

మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.

Bonda Uma: దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తోంది

Bonda Uma: దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తోంది

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమమహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పెద్దఎత్తున టీడీపీ ఓట్లు తొలగించటానికి చూస్తోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి