• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

 Bonda Uma: వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట

Bonda Uma: వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట

విజయవాడ: అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ నుంచి తప్పించుకుంటున్న సీఎం జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్టని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Bonda uma: సజ్జలపై మండిపడ్డ బోండా ఉమ

Bonda uma: సజ్జలపై మండిపడ్డ బోండా ఉమ

చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉంటే వైసీపీకి డ్రామా లాగా కనిపించటం దారుణం. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బ తినడం నిజం. ఆయన డీహైడ్రషన్, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నారు. జగన్ రెడ్డి, చంద్రబాబు

Bonda Uma: వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు

Bonda Uma: వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు

నాలుగున్నర సంవత్సరాల జగన్ (Cm jagan) అవినీతి పాలనను ప్రజలు ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారు. మొన్నటి వరకు వైసీపీ ‘నువ్వే మా నమ్మకం జగనన్న‘ అని అన్నారు. ఇప్పుడేమో ప్రజలు నిన్ను నమ్మం జగన్ అంటున్నారు

TDP: ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌‌‌ను ప్రారంభించిన టీడీపీ

TDP: ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌‌‌ను ప్రారంభించిన టీడీపీ

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ క్యాంపెయినింగ్‌కు కౌంటర్‌ క్యాంపెయిన్‌‌ను టీడీపీ ప్రారంభించింది. ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌‌ను మొదలుపెట్టారు.

Bonda: కుట్రతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు

Bonda: కుట్రతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు

లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలంటూ కేసులు పెడతారా..? అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా (Bonda Umamaheswara Rao) ఉమ ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. ఇన్నర్ రింగ్

Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్

Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్

ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ(Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bonda Uma: తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన ఆయన అవినీతి పరుడుకాదు

Bonda Uma: తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన ఆయన అవినీతి పరుడుకాదు

విజయవాడ: సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత అవినీతి పరుడు కాదని, సాక్షి మీడియా విషప్రచారం చేస్తేనో, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు తప్పు చేసినట్టుకాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.

Bonda Uma:  చంద్రబాబుకు నోటీసులపై వైసీపీ నేతలదీ శునాకానందం

Bonda Uma: చంద్రబాబుకు నోటీసులపై వైసీపీ నేతలదీ శునాకానందం

చంద్రబాబునాయుడి(Chandrababu Naidu)కి ఇచ్చిన పాత ఐటీ నోటీసుపై వైసీపీ నేతలు(YCP leaders) శునాకానదం పొందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా(Bonda Uma) ఎద్దేవ చేశారు.

Bonda Uma: మద్యంలో రూ. 50 వేల కోట్లు దోచారు: బోండా ఉమ

Bonda Uma: మద్యంలో రూ. 50 వేల కోట్లు దోచారు: బోండా ఉమ

విజయవాడ: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన తెలుపుతూ మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి