Home » Bonda Umamaheswara Rao
అమరావతి: తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పిచ్చికూతలు కూసే గొట్టంగాళ్లకు.. అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకుగానీ, తమ పార్టీకి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
విజయవాడ: ఎన్నికల ముసాయిదాలో అవకతవకలపై గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు.
ఎంతోమంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన వచ్చాకే ఏపీలో అనేక పరిశ్రమలు తరలి పోయాయన్నారు.
అమరావతి: సీఎం జగన్కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు ఏపీ హైకోర్టు ( AP High Court ) ఇంటీరియమ్ బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) అన్నారు.
విజయవాడ: అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ నుంచి తప్పించుకుంటున్న సీఎం జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్టని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉంటే వైసీపీకి డ్రామా లాగా కనిపించటం దారుణం. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బ తినడం నిజం. ఆయన డీహైడ్రషన్, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నారు. జగన్ రెడ్డి, చంద్రబాబు
నాలుగున్నర సంవత్సరాల జగన్ (Cm jagan) అవినీతి పాలనను ప్రజలు ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారు. మొన్నటి వరకు వైసీపీ ‘నువ్వే మా నమ్మకం జగనన్న‘ అని అన్నారు. ఇప్పుడేమో ప్రజలు నిన్ను నమ్మం జగన్ అంటున్నారు
వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయినింగ్కు కౌంటర్ క్యాంపెయిన్ను టీడీపీ ప్రారంభించింది. ఏపీ హేట్స్ జగన్ పేరుతో కౌంటర్ క్యాంపెయిన్ను మొదలుపెట్టారు.