• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి ఘటనను ఎలాగైనా టీడీపీ నేతల మెడకు చుట్టి తద్వారా లబ్ది పొందాలని అధికార పక్షం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమపై గురి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బోండా ఉమను టార్గెట్ చేశారని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది.

Bonda Uma: గులకరాయి డ్రామాకు ఆ ఇద్దరే సూత్రధారులు

Bonda Uma: గులకరాయి డ్రామాకు ఆ ఇద్దరే సూత్రధారులు

ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా అడారని బోండా ఉమ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడికత్తి తరహాలో గులక రాయి డ్రామాకు ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు.

డీజీపీ ఏం చేస్తున్నారు? కేసుల వివరాలివ్వడానికి ఎంత టైం కావాలి?

డీజీపీ ఏం చేస్తున్నారు? కేసుల వివరాలివ్వడానికి ఎంత టైం కావాలి?

తమపై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పలువురు అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాలపై డీజీపీ స్పందించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....

YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన  వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి

YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి

జిల్లాలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వార్డ్ మెంబర్ భర్త దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.టీడీపీ కార్యకర్తలు ఇంటిపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.

Bonda Uma:  తెలంగాణ తరహాలోనే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

Bonda Uma: తెలంగాణ తరహాలోనే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆధారాలను బయట పెట్టారు.

Bonda Uma: జగన్ అండ దండలతోనే ఏపీలో చెలరేగిపోతున్న  డ్రగ్స్ మాఫియా

Bonda Uma: జగన్ అండ దండలతోనే ఏపీలో చెలరేగిపోతున్న డ్రగ్స్ మాఫియా

గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు కూడా ఏపీలోనే దొరికాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ మత్తు పదార్ధాలు దొరికినా దానికి ఏపీనే అడ్రస్‌‌గా ఉంటోందని చెప్పారు.

Bonda Uma: తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ..

Bonda Uma: తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ..

ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

Bonda Uma: విజయవాడ: బోండా ఉమ నిరసన దీక్ష

Bonda Uma: విజయవాడ: బోండా ఉమ నిరసన దీక్ష

విజయవాడ: బీసీ హక్కులను పరిరక్షించాలని, నాగ వంశీ సాధికారిత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు.

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

Bonda Uma: జగన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయ్

Bonda Uma: జగన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయ్

Andhrapradesh: వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రజాసేవకులని, వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి