Home » Bonda Umamaheswara Rao
ఏపీలో ఎన్నికలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
విజయవాడ: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasada Rao) ఒక చిల్లర మనిషి అని.. వైసీపీ (YCP)కి అమ్ముడు పోయిన వ్యక్తి అని బోండా ఉమ విమర్శించారు.
విజయవాడ: ఏపీ (AP)లో చెత్త పన్ను (Garbage Tax)ను తక్షణమే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు (TDP Leaders) మహాధర్నా (Mahadharna) చేపట్టారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చ లేదని టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma) తప్పుబట్టారు. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారపిచ్చితో జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.