Home » Bonda Umamaheswara Rao
సిట్ వ్యవహారంపై కొంత మంది పుడింగులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని వీళ్లు నాలుగేళ్ల నుంచి ఏం పీకారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
కోడికత్తి కేసును అలిపిరి బాంబు బ్లాస్ట్తో ముడిపెట్టడం దృష్టిమరల్చే కుట్రేనని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు (bonda uma) అన్నారు.
విజయవాడ: కల్లబొల్లి కబుర్లు, పచ్చి అబద్ధాలతో మరోసారి జనాన్ని వంచించడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
విజయవాడ: ఎన్నికలు ఎప్పుడు జరిగినా, జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని మట్టికరిపించడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
ఏపీలో ఎన్నికలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
విజయవాడ: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasada Rao) ఒక చిల్లర మనిషి అని.. వైసీపీ (YCP)కి అమ్ముడు పోయిన వ్యక్తి అని బోండా ఉమ విమర్శించారు.
విజయవాడ: ఏపీ (AP)లో చెత్త పన్ను (Garbage Tax)ను తక్షణమే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు (TDP Leaders) మహాధర్నా (Mahadharna) చేపట్టారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చ లేదని టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma) తప్పుబట్టారు. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారపిచ్చితో జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.