Home » Bonalu Festival
లష్కర్లో బోనాల ఉత్సవాల సందడి మొదలయింది. మహిళలు భారీగా బోనాలు, ఘటాలతో తరలిరావడంతో రెండురోజుల ముందే ఉత్సవం వచ్చినట్టయింది. ఆదివారం జరగనున్న ఉజ్జయిని మహాకాళి బోనాల(Ujjain Mahakali Bonalu) ఉత్సవాల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన భక్తులు శుక్రవారం నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు క్యూ కట్టారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి(Secunderabad Ujjain Mahakali) ఆషాఢ బోనాల జాతరకు పోలీసు శాఖ సర్వసిద్ధం చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధనరష్మీ పెరుమాళ్(DCP Sadhanarashmi Perumal) అన్నారు.
ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) బోనాలకు గ్రేటర్లోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు(Greater RTC ED Venkateshwarlu) తెలిపారు.
రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
ఆర్కేపురం బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంలో ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) రాద్ధాంతం చేస్తున్నారని జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఇన్చార్జ్ షేక్ జహంగీర్, లాల్ సతీష్ గౌడ్, ఆదిల్ల జంగయ్యలు అన్నారు,
Telangana: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లో పర్యటించారు.
రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు, మొహర్రం పండుగ సందర్భంగా బీబీ కా ఆలం ఊరేగింపు కోసం కర్నాటక(Karnataka) నుంచి ఏనుగును రప్పించనున్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.
బల్కంపేటలో మంగళవారం జరిగిన రేణుకా ఎల్లమ్మ కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు....
ల్లీలో ఘనంగా లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు (Lal Darwaza Bonalu) ఈరోజు (మంగళవారం) ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 10 ఏళ్లుగా మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి.