• Home » bomb blasts

bomb blasts

 Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..  విమానంలో 135 మంది ప్రయాణికులు

Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు

ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఏమైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.

Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు

Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు

ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.

 Bomb Threat: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్‌ పేల్చివేస్తామని..

Bomb Threat: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్‌ పేల్చివేస్తామని..

దేశవ్యాప్తంగా మళ్లీ బాంబు బెదిరింపులు(Bomb threat) కలకలం రేపుతున్నాయి. గతంలో పాఠశాలలు, వివిధ సంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఆస్పత్రులకు వచ్చాయి. బీఎంసీ ప్రధాన కార్యాలయం సహా ముంబై(Mumbai)లోని 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Bomb Blast.: మందు పాతర పేలి వ్యక్తి మృతి

Bomb Blast.: మందు పాతర పేలి వ్యక్తి మృతి

ములుగు జిల్లా: వాజేడు మండలంలో మందు పాతర పేలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది.

Kerala: రాజకీయ ఉద్రిక్తతల మధ్య బాంబు పేలుడు

Kerala: రాజకీయ ఉద్రిక్తతల మధ్య బాంబు పేలుడు

రాజకీయ ఉద్రిక్తతల నడుమ కేరళ లోని కన్నూరు జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ పేలుడులో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Bomb Threats: ఒకేసారి పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. తర్వాత ఏమైందంటే

Bomb Threats: ఒకేసారి పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. తర్వాత ఏమైందంటే

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ద్వారక(Dwarka)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం.. మరో నిందితుడు అరెస్ట్!

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం.. మరో నిందితుడు అరెస్ట్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.

Bomb Blast: రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు..!

Bomb Blast: రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు..!

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని కర్ణాటక ( Karnataka ) లోని బళ్లారి జిల్లాకు చెందిన షబ్బీర్‌గా గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి