• Home » bomb blasts

bomb blasts

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్‌ ప్రకటించింది.

ఢిల్లీ సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడు

ఢిల్లీ సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్‌ విహార్‌ సీఆర్పీఎఫ్‌ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

Delhi Blast: పేలుడు ప్రాంతంలో పౌడర్ మిశ్రమం, వైర్‌లు

Delhi Blast: పేలుడు ప్రాంతంలో పౌడర్ మిశ్రమం, వైర్‌లు

దేశరాజధానిలోని ప్రశాత్ విహార్ ఏరియాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలంలో తెల్లడి పౌడర్ మిశ్రమాన్ని కనుగొన్నట్టు అధికారులు తెలిపారు.

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ‘ఇండిగో’కు బాంబు బెదిరింపు

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ‘ఇండిగో’కు బాంబు బెదిరింపు

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.

 Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..  విమానంలో 135 మంది ప్రయాణికులు

Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు

ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఏమైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.

Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు

Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు

ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి