• Home » BJPvsCongress

BJPvsCongress

ఆధారాలు చూపండి.. లేదా క్షమాపణ చెప్పండి

ఆధారాలు చూపండి.. లేదా క్షమాపణ చెప్పండి

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ కాంగ్రెస్‌ పార్టీపై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది.

 Bandi Sanjay : కాంగ్రెస్‌కు రజాకార్లపై ప్రేమ

Bandi Sanjay : కాంగ్రెస్‌కు రజాకార్లపై ప్రేమ

కాంగ్రెస్‌ పార్టీకి సర్దార్‌ పటేల్‌ కంటే రజాకార్లపైనే ప్రేమ ఎక్కువ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నించిన వారసుల పార్టీతో అంటకాగుతున్న కాంగ్రె్‌సకు పటేల్‌ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం

CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం

పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.

సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!

సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!

సెబీ చీఫ్‌ మాధవి పురీపై కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలి హోదాలో, ప్రస్తుతం సెబీ చైర్మన్‌ హోదాలోనూ ఆమె ఐసీఐసీఐ నుంచి ఏడేళ్లుగా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది.

Rahul Gandhi : కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడమేమిటి?

Rahul Gandhi : కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడమేమిటి?

జమ్మూ-కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడంలో అర్థం లేదని కాంగ్రెస్‌ నాయకుడు, విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం సరికాదని, వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండు చేశారు.

Delhi : జమ్మూలో బీజేపీ అభ్యర్థులపై రగడ

Delhi : జమ్మూలో బీజేపీ అభ్యర్థులపై రగడ

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.

Delhi : రాహుల్‌ పౌరసత్వం రద్దుకు ఢిల్లీ హైకోర్టులో పిల్‌

Delhi : రాహుల్‌ పౌరసత్వం రద్దుకు ఢిల్లీ హైకోర్టులో పిల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంఽధీ పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు

Delhi : పార్లమెంట్‌ పైకప్పు లీకేజీ

Delhi : పార్లమెంట్‌ పైకప్పు లీకేజీ

ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనం పైకప్పు లీకవుతోంది. రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం లాబీలోని గాజు పైకప్పు నుంచి కింద ఉచిన బకెట్‌లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌...

Ponnam Prabhakar : నైపుణ్యాభివృద్ధి కేంద్రాలలో ప్రాధాన్యం!

Ponnam Prabhakar : నైపుణ్యాభివృద్ధి కేంద్రాలలో ప్రాధాన్యం!

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి