• Home » BJPvsCongress

BJPvsCongress

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ విషనాగులు: ఖర్గే

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ విషనాగులు: ఖర్గే

దేశంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ రాజకీయంగా ప్రమాదకరమైనవని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌కు‌‌‌ ఈసీ నోటీసులు

బీజేపీ, కాంగ్రెస్‌కు‌‌‌ ఈసీ నోటీసులు

బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఇరు పార్టీలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్లు అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.

PM Modi : సమాజ విచ్ఛిన్నానికి  దేశ వ్యతిరేకుల ప్రయత్నం

PM Modi : సమాజ విచ్ఛిన్నానికి దేశ వ్యతిరేకుల ప్రయత్నం

తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దేశ వ్యతిరేకులు సమాజ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి ఉద్దేశాల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

వాడివేడిగా మహా సమరం!

వాడివేడిగా మహా సమరం!

మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.

రాజ్యాంగం రెడ్‌బుక్‌ని నక్సలిజంతో పోల్చుతారా?

రాజ్యాంగం రెడ్‌బుక్‌ని నక్సలిజంతో పోల్చుతారా?

రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్‌ నక్సలిజంతో పోలుస్తారా... అంటూ ప్రధాని మోదీ, బీజేపీలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యత దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యత దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడగొట్టి వారి రిజర్వేషన్లను లాక్కోవాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

మోదీ జీ.. తెలంగాణలో కులగణన మొదలైంది

మోదీ జీ.. తెలంగాణలో కులగణన మొదలైంది

‘‘మోదీ జీ తెలంగాణలో శనివారం కులగణన మొదలైంది. కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి విధానాలను రూపొందిస్తాం.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి తెలిపారు.

Minister Sitakka : ధర్నా ఢిల్లీలో చేపట్టండి

Minister Sitakka : ధర్నా ఢిల్లీలో చేపట్టండి

గడిచిన పదేళ్లలో మూసీ ప్రక్షాళన కోసం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం నయాపైసా కేటాయించని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎదుట ధర్నా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి