• Home » BJP

BJP

అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల షేరింగ్‌పై అన్నామలై అసంతృప్తి.. పోటీకి దూరంగా ఉండే అవకాశం

అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల షేరింగ్‌పై అన్నామలై అసంతృప్తి.. పోటీకి దూరంగా ఉండే అవకాశం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయండి

ఎన్నికల్లో పోటీ చేయండి

శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.

అసెంబ్లీలో ఇప్పసారా రచ్చ.. రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం..

అసెంబ్లీలో ఇప్పసారా రచ్చ.. రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం..

ఇప్పసారా అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ రభసకు దారి తీసింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన వెర్షన్‌ వినిపించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు.

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్

గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచలేదు కానీ.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్ ఇచ్చారు.

తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకాల ఖరారు... అన్నాడీఎంకేకు 170, బీజేపీకి 27 సీట్లు

తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకాల ఖరారు... అన్నాడీఎంకేకు 170, బీజేపీకి 27 సీట్లు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.

అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే: బండి సంజయ్

అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే: బండి సంజయ్

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమాసియా సంక్షోభం.. మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు

పశ్చిమాసియా సంక్షోభం.. మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు

పశ్చిమాసియా సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మద్దతు తెలిపారు. నిగ్రహం పాటించడం బలహీనత కాదని, అది గొప్ప బలమని అన్నారు.

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తెలీదు

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తెలీదు

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తనకు తెలీదని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

ప్రపంచాన్ని శాసించే దిశగా భారత్: పీవీఎన్ మాధవ్

ప్రపంచాన్ని శాసించే దిశగా భారత్: పీవీఎన్ మాధవ్

పంచాంగం అంటే ఐదు అంగాలకు సంబంధించిన కాలాన్ని గణన చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అని పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదని పేర్కొన్నారు.

జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. జలుక్‌బారీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి