• Home » BJP Candidates

BJP Candidates

Payal Shankar: ట్రాక్టర్‌పై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

Payal Shankar: ట్రాక్టర్‌పై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తలపాగాలు ధరించి ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చారు.

Rajya Sabha bypolls: పెద్దల సభకు ఏపీ, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Rajya Sabha bypolls: పెద్దల సభకు ఏపీ, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది.

 UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ఎన్డీఏ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

హామీల అమలుపై తెలంగాణ సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే

హామీల అమలుపై తెలంగాణ సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు.

తెలుగు వారు అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చారు

తెలుగు వారు అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చారు

రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Purandeswari: కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలి

Purandeswari: కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలి

కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విద్యార్థిని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు.

శివరాజ్‌ చేతికి సింగ్‌కు బీజేపీ పగ్గాలు?

శివరాజ్‌ చేతికి సింగ్‌కు బీజేపీ పగ్గాలు?

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మోదీ పాలనకు ప్రజాభి‘వంద’నం

మోదీ పాలనకు ప్రజాభి‘వంద’నం

వికసిత్ భారత్ సంకల్పం సాకారం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ బలమైన పునాదులు వేస్తున్నారు. ఒక నిర్ణయాత్మక, మహా సంకల్ప సాధన కోసం మార్గనిర్దేశనం చేస్తున్నారు.

రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం

రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్‌ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.

తాజా వార్తలు

మరిన్ని చదవండి