Home » Birds
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయని పలువురు అన్నారు. జూబ్లీహిల్స్లో ఇండియన్ పౌల్ర్టీ ఎకిప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్(Indian Poultry Equipment Manufacturers Association in Jubilee Hills) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ప్రొటీన్ దినోత్సవాన్ని నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడులో ఒక పౌల్ట్రీ ఫాంలో 5వేల 500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్ను భోపాల్ ల్యాబ్కు పంపించారు. కొల్లేరు వలస పక్షుల వలనే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకిందనే అనుమానం వ్యక్తమవుతోంది.
Bird Flu Alert : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తోంది. కొన్నివారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాబట్టి, చికెన్ ప్రియులు కొన్ని రోజుల పాటు ఈ విషయంలోజాగ్రత్తలు పాటించాల్సిందే..
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
ఎర్రటి కళ్లకు చుట్టూ కాటుక పెట్టినట్లు.. ముక్కుకు గులాబీ రంగు వేసినట్లు.. నలుపు, పసుపు పచ్చని రంగులను కలబోసుకుని ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరుదైన పక్షి పేరు ‘గోల్డెన్ ఓరియోల్’.
గద్దలు, డేగలు, రాబందుల వేంట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశంలో విహరిస్తూ నేలపై ఉండే చిన్న చిన్న జీవులను కూడా పసిగట్టి వేటాడటం చూస్తుంటాం. అలాగే జింక, మేక వంటి జంతువులను సైతం వేటాడిన జంతువలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా..
సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు ఎవరూ చేయని సాహసాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలను నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా..
జంతువులను వేలాడే డేగలు, రాబందులను నిత్యం చూస్తుంటాం. పెద్ద కొండపై జింకను లాక్కెళ్లి, దాన్నుంచి గాల్లో నుంచి కింద విసిరేసి మరీ వేలాడిన డేగను చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న డేగ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ డేగ..
పావురాలను ఒకప్పటి రాజులు పోస్ట్మాన్లా ఉపయోగించేవారని అందరికీ తెలుసు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉత్తర ప్రత్యుత్తరాలు అందిస్తూ సేవలందించేవి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అలాంటి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
ప్రస్తుతం బయటి మార్కెట్లో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించకపోవడంతో పాటూ కల్తీ చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఇటీవల రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే..