Home » Bijapur Encounter
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో ఐజీ సుందరరాజు ఎదుట శుక్రవారం పదహారు మంది మావోయిస్టులు లొంగిపోయారు.
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) గాయపడినట్లు సమాచారం.