Home » Bihar
రక్తసంబంధం విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్న ఈ రోజుల్లో.. అక్కాతమ్ముడు మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా కళ్లు చెమర్చే ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రాణ సమానమైన అక్క.. కారులో అత్తవారింటికి వెళుతుంటే, తమ్ముడు ఎడబాటు తట్టుకోలేక..
బిహార్కు చెందిన ఓ కుటుంబం నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించింది. శ్మశానానికి వెళ్లే మార్గం ఆక్రమణకు గురవడంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు..
జనవరి 27న తన ఇంటిపై దాడికి ప్లాన్ చేసినట్టు కొందరు కాంగ్రెస్ పార్టీ సన్నిహితులు చెప్పారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షకీల్ అహ్మద్ తెలిపారు. తన వాదనకు సాక్ష్యంగా వాట్సాప్ మెసేజ్లను కూడా ఆయన పోస్ట్ చేశారు.
తేజ్ ప్రతాప్పై గత ఏడాది మేలో ఆర్జేడీ బహిష్కరణ వేటు వేసింది. 12 ఏళ్లుగా తాను ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్టు ఫేస్బుక్ పోస్టులో తేజ్ ప్రకటించడంతో లాలూ కుటుంబంలో చిచ్చు రేగింది.
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఎంతో కష్టపడి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్టు రోహిణి ఆచార్య తెలిపారు. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుందని అన్నారు.
బీహార్కు చెందిన ఓ కుర్రాడు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ జీప్ను తయారు చేసి సంచలనం సృష్టించాడు. గ్రామాల్లో ఉండే రైతులు, చిన్న వ్యాపారుల రోజువారీ ప్రయాణాలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించగల జీప్ను తయారు చేశాడు.
ఈ మధ్యకాలంలో అమ్మాయిని అమ్మాయి, అబ్బాయిని అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. వినడానికి, చూడ్డానికి ఇది వింతగానే అనిపించినా.. ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జరిగాయి. బీహార్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
గతంలో తాను విన్న దానికంటే బిహార్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశిథరూర్ అన్నారు. రోడ్డు బాగున్నాయని, ఇంతకుముందెన్నడూ లేని విధంగా అర్థరాత్రి కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు రుజువు కాగా.. తాజాగా బిహార్ లో మరోసారి నిరూపితమైంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 935 పోస్టులకు 9.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.