• Home » Bhupender Yadav

Bhupender Yadav

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చించిన అంశాలివే

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చించిన అంశాలివే

ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ సమావేశమయ్యారు.

Bhupender Yadav: ఓబీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం

Bhupender Yadav: ఓబీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం

ఓబీసీలకు కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఆరోపించారు.

Wayanad landslides: వయనాడ్ విషాదానికి కారణమదే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య

Wayanad landslides: వయనాడ్ విషాదానికి కారణమదే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య

కేరళలోని వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడి జరిగిన భారీ ఉత్పాతం, ప్రాణనష్టంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. వయనాడ్‌లో అక్రమ గనుల తవ్వకాలు, జనవాసాల వల్లే అపార ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.

Delhi: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. పెరిగిన చిరుతపులుల సంఖ్య.. ప్రస్తుతం ఎన్నున్నాయంటే

Delhi: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. పెరిగిన చిరుతపులుల సంఖ్య.. ప్రస్తుతం ఎన్నున్నాయంటే

జంతు ప్రేమికులకు పర్యావరణ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చిరుత పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 29న విడుదల చేసింది. గతంతో పోల్చితే 1.08 శాతం చిరుతపులుల సంఖ్య పెరిగినట్లు గణాంకాల సారాంశం. 2018 - 2022 మధ్య కాలానికి సంబంధించిన ఈ సర్వేకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నివేదిక విడుదల చేశారు.

AAP:కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎక్కడ? వాయు కాలుష్యంపై బీజేపీ టార్గెట్‌గా ఆప్ విసుర్లు

AAP:కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎక్కడ? వాయు కాలుష్యంపై బీజేపీ టార్గెట్‌గా ఆప్ విసుర్లు

దేశ రాజధానిలో రోజు రోజుకి వాయు కాలుష్య(Delhi Pollution) తీవ్రత పెరిగిపోతోంది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్(Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వాయు కాలుష్యం పెరుగుతున్నా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఆచూకీ లభించట్లేదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు.

Chandrababu: కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu: కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌కు చంద్రబాబు లేఖ

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి భూపేందర్ యాదవ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి