• Home » Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

CM Jagan : ఏడుకొండల వెంకన్నా.. కన్నావా.. విన్నావా!

CM Jagan : ఏడుకొండల వెంకన్నా.. కన్నావా.. విన్నావా!

పెద్ద పదవుల్లో ఉన్న వారు ‘భవిష్యత్‌ అవసరాలకు’ పనికొస్తారనుకుంటే చాలు... రకరకాల మార్గాల్లో వారి ‘చల్లని చూపుల’ కోసం ప్రయత్నిస్తుంటారు.

TTD Chairman: టీటీడీ 53వ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన.. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమన్న కొత్త చైర్మన్

TTD Chairman: టీటీడీ 53వ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన.. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమన్న కొత్త చైర్మన్

టీటీడీ 53వ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన చేత ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

Bhumana Karunakarreddy: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన భూమన కరుణాకర్‌రెడ్డి

Bhumana Karunakarreddy: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన భూమన కరుణాకర్‌రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డిని టీటీడీ నూతన ఛైర్మన్‌‌గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు.

TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. గతంలో కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌‌గా పనిచేశారు. 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా భూమన బాధ్యతలు నిర్వహించారు.

AP News: సీఎం జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ.. ముఖ్య పదవిపై చర్చలు

AP News: సీఎం జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ.. ముఖ్య పదవిపై చర్చలు

భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

Bhumana : భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన వైఎస్ జగన్

Bhumana : భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన వైఎస్ జగన్

తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) కీలక పదవి కట్టబెట్టారు. భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు...

AP News: కడపలో వైసీపీ ఎమ్మెల్యే భూమన వర్గీయుల అరాచకం

AP News: కడపలో వైసీపీ ఎమ్మెల్యే భూమన వర్గీయుల అరాచకం

జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. రాజంపేట మన్నూరుకు చెందిన మణి అనే వ్యక్తిని వైసీపీ శ్రేణులు గత అర్థరాత్రి కిడ్నాప్ చేసి ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

Bhumana Karunakar Reddy : దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారు అంటే అది జగనే

Bhumana Karunakar Reddy : దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారు అంటే అది జగనే

ఐదు న్నర కోట్ల మంది ప్రజల దగ్గరకు రేపటి నుంచి 21 వరకp జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి