• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

TG News: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం

TG News: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏస్ , రెవెన్యూ , జీహెచ్ఎంసీ, అటవీ , హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశంకానున్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.

Bhatti Vikramarka: హెచ్‌సీయూలో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు

Bhatti Vikramarka: హెచ్‌సీయూలో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూమిలో ఒక అంగుళం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీన పరుచుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రశేపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది సర్కార్. ఏయే శాఖలకు ఎంత కేటాయించారో చూద్దాం.

తెలంగాణ బడ్జెట్@ రూ.3,04,965 కోట్లు

తెలంగాణ బడ్జెట్@ రూ.3,04,965 కోట్లు

Telangana Budget 2025: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Kishan Reddy Letter to Bhatti:  మీ ఆహ్వానం ఆలస్యంగా అందింది.. అందుకే

Kishan Reddy Letter to Bhatti: మీ ఆహ్వానం ఆలస్యంగా అందింది.. అందుకే

Kishan Reddy Letter to Bhatti: ఆల్ పార్టీ ఎంపీల సమావేశంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. దీనిపై కిషన్‌రెడ్డి సమాధానమిస్తూ భట్టికి లేఖ రాశారు.

Telangana all party MP meeting: రేవంత్ మాస్టర్ ప్లాన్... కేంద్ర మంత్రులకు భట్టి ఫోన్

Telangana all party MP meeting: రేవంత్ మాస్టర్ ప్లాన్... కేంద్ర మంత్రులకు భట్టి ఫోన్

Telangana all party MP meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కేంద్రమంత్రులకు ఆహ్వానం పంపారు.

Uttam: బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయాలు మానాలి

Uttam: బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయాలు మానాలి

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Bhatti Vikramarka: కార్పొరేషన్ల రుణాలను పునర్వ్యవస్థీకరించండి

Bhatti Vikramarka: కార్పొరేషన్ల రుణాలను పునర్వ్యవస్థీకరించండి

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ) కింద తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాలని(రీస్ట్రక్చరింగ్‌) డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

Bhatti: హిమాచల్‌లో తెలంగాణ విద్యుత్‌ కేంద్రాలు!

Bhatti: హిమాచల్‌లో తెలంగాణ విద్యుత్‌ కేంద్రాలు!

హిమాచల్‌ప్రదేశ్‌లో 520 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్‌ కే ంద్రాలు నిర్మించాలని తెలంగాణ యోచిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీవోవోటీ విధానంలో 22 జల విద్యుత్‌ కేంద్రాలకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి