• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

CM Revanth Reddy: నిఘా విభాగాలను ఆధునికీకరించాలి..

CM Revanth Reddy: నిఘా విభాగాలను ఆధునికీకరించాలి..

తెలంగాణలో నిఘా విభాగాల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిఘా విభాగాలైన మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ, సైబర్‌ భద్రతా సంస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

CM Revanth Reddy: ప్రధానితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?

CM Revanth Reddy: ప్రధానితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?

తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీ, అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

Bhatti Vikramarka: సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్

Bhatti Vikramarka: సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

TS News: నేడు కొత్తగూడెం, మణుగూరులలో నలుగురు మంత్రుల పర్యటన

TS News: నేడు కొత్తగూడెం, మణుగూరులలో నలుగురు మంత్రుల పర్యటన

కొత్తగూడెం, మణుగూరులో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. కొ

Batti Vikramarka: మాదక  ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరం: భట్టి విక్రమార్క

Batti Vikramarka: మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

G. Kishan Reddy: సింగరేణికి అన్యాయం చేయను!

G. Kishan Reddy: సింగరేణికి అన్యాయం చేయను!

తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.

Bhatti Vikramarka: తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరం

Bhatti Vikramarka: తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరం

తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉందన్నారు.

Coal Mine: 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభం

Coal Mine: 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభం

వెస్ట్ ఇన్ హోటల్‌లో10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం పాటను ప్రారంభించారు. ఈ వేలంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్డొన్నారు.

Bhatti Vikramarka: బొగ్గు గనులను వేలం వేస్తే ఊరుకోం..

Bhatti Vikramarka: బొగ్గు గనులను వేలం వేస్తే ఊరుకోం..

రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకోబోమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Hyderabad: త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ!

Hyderabad: త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ!

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్తు విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని.. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి