Home » Bhatti Vikramarka
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుణుడు మరోసారి వణికించాడు..! గత వారం నాటి అనుభవం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే కంగారు పెట్టించాడు..!
కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం.. సమానత్వమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్ గ్రూపు రూ.2.5కోట్ల విరాళం ఇచ్చింది.
వరద బాధితుల సహాయార్ధం అపోలో ఆస్పత్రుల యాజమాన్యం తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది.
సీఎం రేవంత్ శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
వరదలతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలతో ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9మందికి పైగా వరదల్లో చిక్కుకుని మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.