• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: కాంగ్రెస్‌ నేతలు అర్బన్‌ నక్సల్సా?

Bhatti Vikramarka: కాంగ్రెస్‌ నేతలు అర్బన్‌ నక్సల్సా?

కాంగ్రెస్‌ పార్టీ నేతలను అర్బన్‌ నక్సల్స్‌, విభజనవాదులు, అవినీతిపరులు అని ప్రధాని మోదీ అనడం ఆయన స్థాయికి తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Nalgonda: ప్రాజెక్టులపై పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

Nalgonda: ప్రాజెక్టులపై పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం, మూసీ కాల్వల వంటి ప్రాజెక్టులపై పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.

Hyderabad: హైడ్రాకు హైపవర్‌!

Hyderabad: హైడ్రాకు హైపవర్‌!

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది.

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా దసరా బోనస్ ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంయుక్తంగా..

Hyderabad:  పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాల వడ్డీ తగ్గించండి!

Hyderabad: పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాల వడ్డీ తగ్గించండి!

సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పలు పథకాల కోసం తీసుకున్న నిర్దిష్ట రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవడం(రీస్ట్రక్చరింగ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.

CM Revanth Reddy: రైతులూ.. వ్యాపారాలు చేయండి!

CM Revanth Reddy: రైతులూ.. వ్యాపారాలు చేయండి!

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

Telangana: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.

Harish Rao: 9 నెలల్లో విద్యా వ్యవస్థ పతనం

Harish Rao: 9 నెలల్లో విద్యా వ్యవస్థ పతనం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుడు తన్నీరు హరీ్‌షరావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ‘‘మీ 9నెలల పాలనలో విద్యావ్యవస్థ పతనానికి చేరుకొంది. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది.

Bhatti: 2035కల్లా 40 గిగావాట్ల గ్రీన్‌ పవర్‌!

Bhatti: 2035కల్లా 40 గిగావాట్ల గ్రీన్‌ పవర్‌!

తెలంగాణలో 2035 నాటికి అదనంగా 40వేల మెగావాట్ల(40గిగావాట్లు) గ్రీన్‌ పవర్‌(సౌర, పవన, జల విద్యుత్‌)ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. సీనియర్ నేతలు ఏమన్నారంటే..

TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. సీనియర్ నేతలు ఏమన్నారంటే..

టీసీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులున్నా.. పార్టీని అధికారంలోకి తెచ్చారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి