Home » Bhatti Vikramarka
సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీఎ్సడబ్ల్యూయూ(ఐఎన్టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణనలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు.
Telangana: సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్లో కులగణన సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందని భట్టి వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు.
రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన దేశానికే మోడల్గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని మహిళలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ దేశంలోనే ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికే రోల్ మోడల్గా నిలవబోతున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.