• Home » Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka: దొంగల్లా దోచుకొని దయ్యాల్లా వికటాట్టహాసం

Bhatti Vikramarka: దొంగల్లా దోచుకొని దయ్యాల్లా వికటాట్టహాసం

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే గాడినపడుతోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

Cabinet Decision: ఉద్యోగులకు 2 డీఏలు

Cabinet Decision: ఉద్యోగులకు 2 డీఏలు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కరువు భత్యాన్ని(డీఏ) వెంటనే, మరొక డీఏను వచ్చే ఏప్రిల్‌లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Bhatti Vikramarka: నిధుల సమీకరణపై దృష్టి సారించాలి: భట్టి

Bhatti Vikramarka: నిధుల సమీకరణపై దృష్టి సారించాలి: భట్టి

నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

Employee JAC: మూడు డీఏలు వెంటనే ఇవ్వండి

Employee JAC: మూడు డీఏలు వెంటనే ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది.

 Telangana Cabinet Meeting: జూన్ 5న కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

Telangana Cabinet Meeting: జూన్ 5న కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5వ తేదీన నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

Bhatti Vikramarka: పదేళ్లలో సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయలేదు

Bhatti Vikramarka: పదేళ్లలో సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయలేదు

గత పదేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ సర్కారు గిరిజనుల కోసం సబ్‌ప్లాన్‌ నిధులను ఏ మాత్రం ఖర్చు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.17,169కోట్లను కేటాయించామని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Bhatti Vikramarka: 2న ‘రాజీవ్‌ యువ వికాసం’ పంపిణీ : భట్టి

Bhatti Vikramarka: 2న ‘రాజీవ్‌ యువ వికాసం’ పంపిణీ : భట్టి

రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారులకు జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Bhatti Vikramarka: బీమాతో కార్మికుల కుటుంబాలకు భరోసా: భట్టి

Bhatti Vikramarka: బీమాతో కార్మికుల కుటుంబాలకు భరోసా: భట్టి

రాష్ట్రంలో విద్యుత్‌ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాను అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం

Bhatti Vikramarka: విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం

తెలంగాణలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2034-35 దాకా ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి